సైబరాబాద్ లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. దాదాపు మూడు కోట్ల విలువ చేసే విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను బ్రాండెడ్ విత్తనాలు అని చెప్పి అమ్ముతున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. రైతుల నుంచి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి బ్రాండెడ్ విత్తనాలుగా ప్యాక్ చేస్తుంది ముఠా. ఆ నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోతున్నారు రైతులు. ఆ విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాకింగ్…
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న షాపులు, గోదాముల పై సోదాలు చేసారు పోలీసులు. దీని పై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ… హయత్ నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు షాపుల పై దాడులు చేసాం. హయత్ నగర్ లోని పసుమాముల గ్రామంలో నకిలీ విత్తనాలు 60 లక్షల సీజ్ చేసాం. పత్తి, మిర్చి ,వేరుశెనగ ఏక్స్పెర్ డేట్ ముగిసిన విత్తనాలు విక్రయిస్తున్నారు. గారినేని పాని గోపాల్ యజమాని పై కేసు నమోదు చేసి…