చైనా, థాయ్లాండ్తో సహా ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేయడానికి ముందు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల కోసం సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
భారత్లో కరోనా బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత చైనాలో ఉన్నంతగా ఉండకపోవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. భారతీయులు ఇప్పటికే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నందున తీవ్రత అంతగా ఉండకపోవచ్చని వెల్లడించారు.
చైనాతో సహా ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని ఆయన తెలిపారు.
India recorded 11,739 new cases of the novel coronavirus, along with 25 deaths due to the infection in the past 24 hours. According to the data shared by the Union Health Ministry on Sunday (June 26).