కర్ణాటకలో పాఠశాల విద్యార్థులను మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివమొగ్గ జిల్లాకు చెందిన ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం చర్య తీసుకుంది.
మధ్యప్రదేశ్ పెట్రోలియం శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత-పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గ్వాలియర్లోని హజీరా పాఠశాలను శనివారం నాడు మంత్రి ప్రద్యుమ్న సింగ్ సందర్శించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై ఆయన వివరించారు. అయితే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో వినియోగించుకోలేకపోతున్నామని.. దుర్గంధంతో అటువైపు వెళ్లలేకపోతున్నామని ఓ విద్యార్థిని మంత్రి దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది. Read Also: మా పథకం వల్లే దేశంలో…