Clash between TRS and BJP parties in Mancherial district: మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగాయి. కర్రలు, చెప్పులతో రెండు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నిరసన తెలియజేస్తుంటే.. జీఎస్టీ పెంపుపై టీఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలిపాయి. మంచిర్యాల…