శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న భారీ శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ , యాత్ర సాగే మార్గాలను దృష్టిలో ఉంచుకుని, నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversions) విధిస్తూ అడ్వైజరీ జారీ చేశారు. రేపు (మార్చి 27) ఉదయం నుండి రాత్రి వరకు యాత్ర కొనసాగే ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి: ట్రాఫిక్ మళ్లింపు…