ప్రతి నెలా ఆటో కంపెనీలు తమ కార్ల ధరలను తగ్గిస్తూ.. కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. భారత్లో అగుడు పెట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. సిట్రోయెన్ ఇండియా కూడా గొప్ప ఆఫర్తో ముందుకు వచ్చింది. ఈ కంపెనీ మొట్టమొదటి ప్రసిద్ధ కూపే ఎస్యూవీ సిట్రోయెన్ బసాల్ట్పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఎస్యూవీపై మాత్రమే కాకుండా.. C3, EC3, ఎయిర్క్రాస్ వంటి మోడళ్లకు కూడా మంచి ప్రయోజనాలు కల్పించారు.