హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్లో తాజాగా పాముల సంచారం కలకలం సంచలనంగా మారింది. రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద పాములు కనిపించడంతో థియేటర్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. ఈ ఘటన సినీ ప్రేక్షకులలోనూ భయాందోళనలను రేకెత్తిస్తోందని చెప్పాలి. సంధ్య థియేటర్, హైదరాబాద్లో సినిమా ప్రేమికులకు ఒక హాట్ స్పాట్. అయితే, ఇటీవలి కాలంలో థియేటర్లో పాములు తరచూ కనిపిస్తున్నాయని సిబ్బంది తెలిపారు. Also Read:Divi: నేనే తప్పూ చేయలేదు.. దయచేసి…