Himachal : క్రిస్మస్ వేడుకల మధ్య హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు తాజాగా కురుస్తున్న మంచు కారణంగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఫలితంగా హిమాచల్లోని సిమ్లా, కులు, మనాలి మొదలైన నగరాల్లో సుదీర్ఘ ట్రాఫిక్ జామ్లకు దారితీసింది.
సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..దాదాపు అందరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప�