Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ (అసెంబ్లీ) వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
గద్దర్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు అనే చర్చ పార్టీలో జరగలేదని.. ఏదైనా అధిష్ఠానమే ఫైనల్ చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
అక్కినేని హీరో సుశాంత్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. రవితేజ రావణాసుర లో సుశాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుశాంత్ తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. మీ ప్రశ్నలు ఏంటో సంధించండి.. సమాధానాలు ఇస్తాను అని…