మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, సమాజానికి మేలు చేసే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ వంటి భారీ విజయం తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, సేవా కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యతనివ్వడం విశేషం, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో పాటు అందిన…