ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ భయాలు, చమురు సరఫరాలో ఆటంకాలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాకు చెందిన ‘కార్బోనాలజీ’ అనే కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి ‘కృత్రిమ ఇంధనాన్ని’ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా మాజీ అధికారి సారథ్యంలో.. ఈ కంపెనీని 2024లో…