తాజాగా సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. పిల్లలు లేని హిందూ వితంతవు మరణిస్తే.. ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.. COVID-19 కారణంగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం…