Falcon Case: ఫాల్కన్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి (ED). ఇందులో భాగంగా 791 కోట్లు మోసం చేసినట్లు నిర్ధారించింది. యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడిన అమర్ దీప్ ఆ డబ్బుతో సొంత ఆస్తులు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేశాడు. ఫాల్కన్ కేస్ వెలుగులోకి రావడంతో చార్టర్డ్ ఫ్లైట్లో విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లో ఉన్న అమర్ దీప్ ను రప్పించేందుకు ఈడి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లైట్ తో…
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రముఖ న్యాయవాది పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో.. 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. అందుకోసం.. విమానాల పార్కింగ్ కోసం 12 విమానాశ్రయాలను సంప్రదించారు. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించారు.