టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చారి 111’. స్పై అండ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. చారి 111 మూవీని దర్శకుడు టీజీ కీర్తికుమార్ తెరకెక్కించారు.ఈ మూవీలో వెన్నెల కిశోర్తో పాటు సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ, పావని రెడ్డి, సత్య, తాగుబోతు రమేశ్ మరియు బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు.. బర్కత్ స్టూడియోస్ పతాకంపై ఆదిత్య సోనీ ఈ…
“వెన్నెల కిశోర్” హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. ‘చారి 111’ రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా, ప్రేక్షకుల్లో…