సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను యూజ్ చేయని వారుండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ చేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు Windows, Linux లేదా Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే అప్ డేట్ చేసుకోవాల్సిందే. లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన…
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్రం అలర్ట్ చేసింది. ఔట్ డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) ఓ అడ్వైజరీని జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు డివైజుల్లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని…
Data Leak : యూకే ఆధారిత కండోమ్, పర్సనల్ లూబ్రికెంట్స్ బ్రాండ్ స్థానిక విభాగం అయిన డ్యూరెక్స్ ఇండియా నుంచి తన కస్టమర్ల ప్రైవేట్ సమాచారం లీక్ అయింది. డ్యూరెక్స్ భారతీయ విభాగం భద్రతా ఉల్లంఘనకు గురైంది.
CERT-In Warning for Android Users: ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఓఏస్ (ఆపరేటింగ్ సిస్టమ్)లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్న సెర్ట్-ఇన్.. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 12, 12L, 13, 14 కంటే…
Govt Issues High Risk Warning For Google Chrome Users In India: కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రత సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ గూగుల్ క్రోమ్ యూజర్లను అప్రమత్తం చేసింది. క్రోమ్ బ్రౌజర్లోని పలు లోపాల కారణంగా మీ డెస్క్టాప్ కంప్యూటర్ను సైబర్ నేరగాళ్లు రిమోట్గా యాక్సెస్ చేయొచ్చని హెచ్చరించింది. పాత వెర్షన్లు హ్యాకింగ్ ప్రయత్నాలకు గురయ్యే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. హ్యాకర్లు మీ కంప్యూటర్ సిస్టమ్ను నియంత్రించడానికి,…
iPhone: భారతదేశంలోని ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ జారీ చేసింది. వెంటనే ఫోన్ అప్డేట్ చేయలని సలహా ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) భారతదేశంలోని ఐఫోన్ వినియోగదారులకు భద్రతా హెచ్చరికను జారీ చేసింది.
'Daam' virus: ఆండ్రాయిడ్ ఫోన్లు టార్గెట్ గా కొత్త వైరస్ అటాక్ చేసే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. వినియోగదారుల కాల్ రికార్డ్స్ హ్యాక్ చేయడంతో పాటు పాస్ వర్డ్, ఇతర సెన్సిటీవ్ డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రూట్లను వెదుకుతూనే ఉన్నారు.. చివరకు పండుగలను కూడా వదలడం లేదు.. పండుగల మెసేజ్ పేరుతో ఏదో లింక్ పంపండం.. ఆ లింక్ మాటున.. వివరాలను సేకరించి.. మోసాలకు పాల్పడుతున్నారు.. దీపావళి పండుగకు ముందు.. ఆ పండుగ పేరుతో నయా ఫ్రాడ్కు తెరలేపారు కేటు గాళ్లు.. దీపావళి సందడి భారత్లో మొదలైన తరుణంలో దీపావళి మెసేజెస్, గిఫ్ట్స్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొన్ని చైనీస్ వెబ్సైట్స్.. ఫ్రీ దివాళీ గిఫ్ట్స్ పేరుతో పిషింగ్…
గూగుల్ సంస్థ రూపొందిన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ను పెద్ద సంఖ్యలోనే వినియోగిస్తున్నారు.. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి పనిచేసే దీనిని 2008లో మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చేశారు. తర్వాత లినక్సు, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీనిని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోమ్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసింది.. ఇతర వెబ్ బ్రౌజర్లు ఉన్నా.. గూగుల్ క్రోమ్కు మాత్రం మంచి ఆధరణ…