కృత్రిమ మేధస్సు దుర్వినియోగం పెరుగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న తన అనేక డీప్ఫేక్ వీడియోలను తాను చూసినట్లు ఆమె వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ అపారమైన అవకాశాలను అందిస్తుందని తెలిపారు. కానీ ఇది మోసం, మోసానికి దారితీసే తీవ్రమైన ప్రమాదాలను కూడా కలిగి ఉంటుందని ఆమె హెచ్చరించారు. Read Also: Shocking News: ఎవడు సుధా వీడు.. లవర్ ను చంపి… సమాధిపైనే రెండ్రోజులు గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్…