ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census 2027) ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ఈ…
కేంద్ర ప్రభుత్వం దేశంలో 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభిస్తూ, మొదటి దశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం మొదటి దశ జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. ఇది ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. 2027 జనాభా లెక్కల…