ఓ విద్యార్థి తనతో పాటు స్కూల్ కు సెల్ఫోన్ తెచ్చుకోవడంతో.. ప్రిన్సిపల్ తనను సస్పెండ్ చేశాడు. దీంతో తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో అనుకున్నాడో.. లేక విద్యార్థుల ముందు అవమానంగా భావించాడో తెలియదు.. మనస్తాపానికి గురైన ఆ స్టూడెంట్ చిరకు తనువు చాలించాడు.
కథలు బాగా రాయాలంటే బాగా పుస్తకాలు చదవాలి అంటారు. అంతకు మించి లోకాన్నీ చదవాలంటారు. అప్పుడే జన ‘నాడి’ తెలుస్తుందనీ చెబుతారు. ఆకట్టుకొనే రచనలు సాగించవచ్చుననీ పెద్దలు తెలిపారు. ఇదే సూత్రం సినిమాల చిత్రీకరణకూ వర్తిస్తుందని పలువురి అభిప్రాయం! పలు దేశవిదేశీ చిత్రాలు చూస్తోంటే, లోకం తీరు తెలుస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్న లోకాన్ని పరిశీలిస్తే జనాల అభిరుచీ అవగతమవుతుంది. ఆ పనిచేశాకే సినిమాలు తీస్తే బాగుంటుందని పరిశీలకులు ఏ నాటి నుంచో అంటూనే ఉన్నారు.…
తన సెల్ ఫోన్ స్నేహితుడు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఒకరు చనిపోగా… బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించలేక మరో స్నేహితుడు మనోవేదనతో ఉరేసుకొన్నాడు. ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం ఇరువురి మధ్య చిచ్చురేపింది. క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిలింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ చెందిన నీరడి మహేష్, రాచకొండ సాయిలు స్నేహితులు. ఈ నెల 12న వీరిద్దరు కలిసి నస్రుల్లాబాద్లో జరిగిన…
బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు గల్లంతవడంతో ఆందోళన నెలకొంది. కాకినాడ జిల్లాలో బంగాళాఖాతంలో ఇంజన్ ఆగి నిలిచిపోయిందో బోటు. పర్లోవపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. తమ బోటు భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతున్నట్లు సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపారు మత్స్యకారులు. ఆ తరువాత సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో కుటుంబసభ్యులలో ఆందోళన ఏర్పడింది. తమ బోటులో ఇంజన్ ఆగిపోయిందని మత్స్యకారులు సెల్ ఫోన్ ద్వారా సమాచారం పంపారు. సోమవారం నుంచి…
సాధారణంగా ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. ఆ భయంతోనే కొన్ని అనుకోని తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు ఆ భయాలు వారి ప్రాణాలమీదకు తెస్తాయి. తాజాగా ఒక ఖైదీ.. అధికారులు తనను ఏమన్నా చేస్తారన్న భయంతో ముందు వెనుక చూడకుండా సెల్ ఫోన్ ని మింగేశాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఢిల్లీ తీహార్ జైల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తీహార్ జైలు నెం. 1 లో ఒక వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా వచ్చాడు. కొన్ని…
పెట్రోల్ బంకుల వద్ధ సెల్ఫోన్ మాట్లాడితే వెంటనే అక్కడి సిబ్బంది వారిస్తుంటారు. పెట్రోల్ బంకుల వద్ద ఫోన్ మాట్లాడితే వాహానాలు ఫైర్ అవుతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ధకు రాగానే ఫోన్ మాట్లాడేవారు కూడా దానిని పక్కన పెడతారు. పెట్రోల్ బంకుల వద్ద ఎందుకు ఫోన్ మాట్లాడకూడదు… ఎందుకు వాహనాలు ఫైర్ అవుతాయో ఇప్పుడు తెలుకుందాం. సెల్ ఫోన్ మాట్లాడే సమయంలో మొబైల్ ఫోన్కు, సిగ్నల్ టవర్కు…