వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వాతావరణవేత్తగా పనిచేస్తున్నది. వాతావరణానికి సంబందించిన రిపోర్ట్ను స్టూడియోలో ఉత్తర భాగంలోని లైట్స్ గురించి లైవ్ రిపోర్ట్ ఇస్తుండగా, ఆమె లాంగ్టైమ్ బాయ్ఫ్రెండ్ అజిత్ నినాజ్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు.…
ఆర్టీసీ ప్రయాణీలకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మహత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఉచితంగా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని… ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్…
సంక్రాంతి సంబరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది సొంత ఊర్లకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. ఇంకా చేరుకుని వారికోసం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టీఎస్ ఆర్టీసీ వారి గమ్య స్థానాలను చేర్చేందకు బస్సు పాయింట్లను ప్రకటించింది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే బస్సులు…