ఉత్తర ప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ యువతి కార్పొరేట్ జాబ్ వదులుకుని.. కూరగాయలు పండిస్తూ.. సంవత్సరానికి ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తుంది. లక్నోకు చెందిన అనుష్క జైస్వాల్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకుంది. తన టెర్రస్పై మొక్కలు పెంచడం ద్వారా స్ఫూర్తి పొంది, రక్షిత వ్యవసాయంలో శిక్షణ పొందింది. 2020లో పాలీహౌస్ ఫామ్ను ప్రారంభించి, క్యాప్సికమ్లు, ఇతర కూరగాయలతో కోటి రూపాయల వరకు టర్నోవర్ చేస్తూ.. ముందుకు వెళుతుంది. Read Also: Online Fruad:…
క్యాప్సికంను ఈమధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ లో వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది..క్యాప్సికం ధర మార్కెట్లో ఇతర కూరగాయల కంటే మెరుగ్గా ఉంది. దీంతో రైతులు బాగా సంపాదించవచ్చు. రైతులు ఆర్థికంగా లాభాలను అందుకోవాలంటే కాలానికి, మార్కెట్ కు తగ్గట్టుగా వ్యవసాయాన్ని చేయాల్సి ఉంటుంది. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది అంటున్నారు వ్యవసాయ నిపుణులు.. ఈ క్యాప్సికం ను సిమ్లా మిర్చి, బెల్పెప్పర్, కూరమిరప, బెంగుళూరుమిర్చి అని కూడా…