Union Budget 2026: నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించకుండా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.35,33,150 కోట్లు కోట్లుగా అంచనా…
Budget 2026 Expectations: దేశం మొత్తం ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్పై ఎంతో మంది ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ 2026 భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలవబోతోంది. బడ్జెట్ రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం దాకా పార్లమెంట్లో జరిగే ప్రసంగం దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. ఈసారి బడ్జెట్ ఒక మధ్య దశలో వస్తోంది. గత సంవత్సరం ప్రభుత్వం విస్తృతంగా ఖర్చు…