Sri Ganesh: సికింద్రాబాద్లో ట్రాఫిక్ సమస్యలు మరింత ముదిరుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ట్రాఫిక్ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. బోయిన్పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేసిన విషయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుతూ.. Read Also:All-Time XI: టీ20 ఆల్టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్! బోయిన్పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేయడంతో వాహనదారులు యూటర్న్ కోసం రెండు…
KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ వెళ్లి నందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.