ICMR Report: భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే., దేశంలో మధుమేహ రోగులు ఎందుకు వేగంగా పెరుగుతున్నారు..? అందుకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ బయటకు ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మన ఆహార పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) ఇటీవల ఒక పరిశోధనను నిర్వహించాయి. ఇందులో దేశంలో మధుమేహాన్ని…
Bakelore:నోరూరించే పీజ్జాలూ, యమ్మీ కేక్స్ , అల్ టైప్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ తో బేక్ లోర్ పేరుతో మాదాపూర్లో కొత్త బేకరీన్ని ప్రారంభించారు. హైద్రాబాద్ ఆహార ప్రియులను ఆకట్టుకునేలా బ్యూటిఫుల్ ఆంబియన్స్, టేస్టీ ఫుడ్స్ అందిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.