BYD: చైనీస్ EV ఆటోమేకర్ BYD తన కొత్త 2025 సీల్, అట్టో 3 మోడళ్లను రిలీజ్ చేసింది. గతంలో పోలిస్తే మరింత స్టైలిష్గా, మరిన్ని ఫీచర్లతో ఈ కార్లు విడుదలయ్యాయి. భారతదేశంలో BYD ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, అప్డేట్స్ ప్రకటించింది.
BYD Cars: చైనా కార్ల తయారీ సంస్థ బీవైడి (BYD) 2025 నాటికి భారత మార్కెట్లో తన రెండు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్లు బీవైడి సీల్, బీవైడి అట్టో 3 మోడళ్లను అప్డేట్ చేసింది. ఈ కొత్త మోడళ్లలో కొన్ని అదనపు ఫీచర్లను అందించడంతో పాటు కొంత మెరుగైన సాంకేతికతను కూడా ఉపయోగించింది. బీవైడి సంస్థ భారత మార్కెట్లో కొంతకాలంగా తన అమ్మకాలను గణనీయంగా పెంచుకుంటోంది. ఇప్పటివరకు కంపెనీ 1300 యూనిట్ల బీవైడి సీల్ సెడాన్, 3100…
MG ZS EV: ఇండియన్ కార్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో టాటా లీడింగ్ కంపెనీగా ఉంది. అయితే టాటా తర్వాత ఎంజీ నుంచి వచ్చి ZS EV కార్ ఎక్కువగా అమ్ముడైంది.
MG ZS EV ADAS: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇండియాలో నెక్సాన్ తరువాత ఎక్కువ అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్ యూ వీల్లో ఎంజీ జెడ్ఎస్ ఈవీ తర్వాతి స్థానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంజీ జెడ్ఎస్ ఈవీని మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇటీవల కాలంలో వినియోగదారులు ఎక్కువగా ADAS( అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టింగ్ సిస్టమ్)తో కోరుకుంటున్న నేపథ్యంలో ఎంజీ జెడ్ఎస్ ఈవీని అడాస్ ఫీచర్లతో తీసుకువచ్చింది.
BYD Atto 3 EV car will enter the Indian market: చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ ( బిల్డ్ యువర్ డ్రీమ్) భారత మార్కెట్ లోకి కొత్తగా ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయింది. బీవైడీ ఆట్టో 3 పేరుతో ఈవీ కారును లాంచ్ చేయబోతోంది. రూ. 50,000లతో ఈ…