Clean Ganga Project : నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి) 59వ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సమావేశం మంగళవారం జరిగింది. ఎన్ఎంసిజి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ మిట్టల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గంగా నది పరిరక్షణ, పునరుద్ధరణ కోసం ముఖ్యమైన ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. నది పరిశుభ్రత, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత పరిరక్షణను ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. ఉత్తరప్రదేశ్లో గంగా నది పునరుజ్జీవనం, పరిశుభ్రత కోసం ప్రయత్నాలను మరింత…
Train Accident : ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగద్ ఎక్స్ప్రెస్ రైలు బక్సర్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రఘునాథ్పూర్, తుడిగంజ్ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్ తెగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది.
Bihar : బీహార్లోని బక్సర్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు అందకపోవడంతో ఉపాధ్యాయులను కొట్టారు. మిఠాయిలు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్గమధ్యంలో ఉపాధ్యాయులను బ్లాక్ చేశారు.