డ్రగ్ పెడ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పోలీసు అధికారులు విచారణ చేయనున్నారు. ఐదవ రోజు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ & నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధ కిషన్, సీఐ నాగేశ్వర రావు లు రంగంలోకి దిగనున్నారు. టోనీ వాట్స్ అప్ లో ఆరుగురు హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు, పది మంది ముంబాయి,పూణే వారీ వివరాలపై అరా తీయనున్నారు. ఇప్పటికే…