భారత్బెంజ్ కమర్షియల్ సెగ్మెంట్ కోసం ఒక కొత్త బస్సును విడుదల చేసింది. కంపెనీ ఈ బస్సుకు అనేక హైటెక్ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ను అందించారు. భారత్బెంజ్ ఈ బస్సులో 380-లీటర్ ఫ్యుయల్ ట్యాంక్తో అమర్చారు. ఇది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బస్సు 295/80 R22.5 టైర్లు, డ్రైవర్, కో-డ్రైవర్తో సహా 51 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలిగే కెపాసిటీని కలిగి ఉంది. BB1924 బస్సు 19.5 టన్నుల మోసే కెపాసిటీని కలిగి…
రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కన నిలిపేశాడు. రు. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకొని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read Also:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా…