BSF Jawans Bus Incident: జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బస్సు కూలిపోవడంతో 3 మంది సైనికులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని వాటర్హాల్ ప్రాంతంలో కాలువలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 32 మంది జవాన్లు గాయపడగా వారిని ఆసుపత్రికి…
Bus Accident: ఒక విషాద సంఘటనలో, ఇరాన్లో పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఫలితంగా 35 మంది మరణించారు. ఇంకా 18 మంది గాయపడ్డారు. ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. యాజ్ద్ ప్రావిన్స్లో మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకింగ్ సిస్టమ్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా సింధ్ లోని లర్కానా, ఘోట్కీ…