ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ జనాలని ఆకట్టుకునేలా రూ.1 ఫ్రీడమ్ రీచార్జ్ ప్లాన్ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్తో కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం ఒక రూపాయితో పూర్తి నెలపాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అన్లిమిటెడ్ కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.దీంతో బీఎస్ఎన్ఎల్ తిరిగి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం రంగాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. టెక్నికల్ అప్గ్రేడ్ ఆలస్యం కావడం,…
BSNL Recharge Plan: ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే BSNL వెనకబడిపోయిందనే ఒకప్పటి మాట. కొత్తగా గట్టిగా చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం కంపెనీలకు పోటీ ఇచ్చే స్థాయికి దినదినం ఎదుగుతుంది. కంపెనీ తన కవరేజీని మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తతం టెలికాం మార్కెట్లలో వివిధ కంపెనీల మధ్య కస్టమర్లను ఆకర్షించడంపై గట్టి పోటీ నెలకొంది. వినియోగదారుల విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు వారి కోసం కొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.…
BSNL: ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ఈ ప్లాన్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆదివారంతో గడువు ముగియగా దానిని ఈనెల 15వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్తో పాటు 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.…
BSNL: ఈ మధ్య కాలంలో టెలికాం సంస్థలు వాటి టారిఫ్లను పెంచుతూ పోతున్నాయి. కనీస రీచార్జ్ ప్లాన్లు ధరలను సవరించడమే కాకుండా ఏకంగా కొన్ని ప్లాన్లను రద్దు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ బిస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్ మార్కెట్ లోకి తీసుక వచ్చింది. ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ…