పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. ఎందుకంటే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కో పండులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం యాపిల్, అరటి, మామిడి, జామ వంటి పండ్లను మాత్రమే ఎక్కువగా తింటుంటా. ఈ పండ్లతో పాటు మరో ప్రత్యేకమైన పండు కూడా ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మనం తినే ఆహారంలో ఉప్పును తప్పకుండా వాడతాము. ఉప్పు లేకపోతే చప్పగా ఉండే ఆహార పదార్థాలను తినలేము. ఉప్పు మోతాదు పెరిగితే కూడా ఏ ఆహారాన్ని తినలేము. అంటే ఉప్పు తక్కువైనా.. ఎక్కువైనా మనకు ముప్పే.
ప్రముఖ టెక్ దిగ్గజం హువాయి సరికొత్త వాచ్ ను విపణిలోకి విడుదల చేయబోతున్నది. స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో దూసుకుపోతున్న హువాయి కంపెనీ, ఇప్పుడు స్మార్ట్ వాచ్లను విపణిలోకి ప్రవేశ పెట్టింది. కాగా, త్వరలోనే వాచ్ డీ పేరుతో మరో కొత్త స్మార్ట్ ప్రొడక్ట్ను రిలీజ్ చేయబోతున్నది. ఈ స్మార్ట్ వాచ్లో అన్ని అధునాతనమైన ఫీచర్లతో పాటు సరికొత్త ఫీచర్ను లాంచ్ పరిచయం చేయబోతున్నది. Read: కిషన్రెడ్డి సిపాయిలా పోరాడాలి : కేసీఆర్ వాచ్ను చేతికి…