అరుణాచల్ ప్రదేశ్లోని దిరాంగ్ జిల్లాలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి, ఉప్పల వినయ్ రెడ్డి మృతి చెందారు.
Attack on Police: అన్యాయం జరిగితే చాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని అవాంతరాలు వచ్చిన సరే అక్క ఒక్కక్షనంలో హాజరవుతారు పోలీసులు. అలాంటి పోలీసులపై స్థానికులు తిరగబడితే పరిస్థితి ఏంటి. దాడులు జరిగితే పోలీసులు అడ్డుకుని ఇరుపక్షలవారిని శాంతిపజేస్తారు. అలాంటిది పోలీసులపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో చోటుచేసుకుంది. Read also: Female Guise: ట్రెండ్ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు యాదాద్రి భువనగిరి జిల్లా…