నిధి అగర్వాల్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఈ భామకు ఆశించిన విజయం ఇవ్వలేదు. ఆ తరువాత రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్ శంకర్…