హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థి యూటర్న్ తీసుకున్నాడు. తొలి జాబితాలో పెహావా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా కన్వల్జీత్సింగ్ అజ్రానా పేరును కమలం పార్టీ ప్రకటించింది.
Lok Sabha Election : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం (మార్చి 2) లోక్సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయడం ప్రారంభించింది.
BJP Releases First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది.