Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా సాగుతోంది. ఎంటర్టైన్మెంట్ తగ్గి కొట్లాటలకు సంబంధించిన ఘటనలు ఎక్కువైపోయాయి అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 4 లో జరిగిన చార్జింగ్ టాస్క్ ను మళ్లీ తీసుకువచ్చారు. ఇదివరకు ఆ టాస్క్ చాలా ఫన్నీగా సాగి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా.. ప్రస్తుతం మాత్రం ఆ టాస్క్ వల్ల ఓవర్ గా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లోని గౌతమ్,…
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నోరకాల వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. మరికొన్ని వేరు వేరు కేటగిరీల సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఒక్కోసారి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ సింహం, దున్నపోతు సంబంధించిన భీకర పోరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. వైరల్ గా మారిన ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే.. Treatment…
ఐపీఎల్ 16వ సీజన్ లో ఇవాళ రెండో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఘన విజయంతో ముంబై ఇండియన్స్ దూకుడు మీదుంటే.. లీగ్లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా ఇవాళ మరో బ్లాక్ బ్లస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్ లో లక్నో వేదికగా ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ తాడోపేడో తెల్చుకోవాడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లు తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఇంపార్టెంట్.
ఐపీఎల్ లో నేడు బిగ్ ఫైట్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్.. నాలుగో స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ ( శుక్రవారం ) కీలక మ్యాచ్ కు చెన్నై వేదికగా మారింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ కీలక లీగ్ మ్యాచ్ జరుగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కొనసాగుతుండగా.. మ్యాచ్ ను ఏ మాత్రమ చేజార్చుకునేందుకు ఇష్టపడని తత్వం గుజరాత్ టైటాన్స్ ది. శిఖర్ ధావన్ వర్సెస్ హార్థిక్ పాండ్యా మధ్య జరిగే ఈ ఉత్కంఠ భరిత పోరులో ఎవరినీ విజయం వరిస్తోందో చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఇవాళ బిగ్ ఫైట్ జరుగబోతుంది. గుజరాత్ టైటాన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతుంది. ఈ అసలు సిసలైన పోరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికలంటే సహజంగానే ప్రచారం హోరెత్తెత్తుంది. ఇంటింటికి తిరిగి ఓటడుగుతారు. హామీల వర్షం కురిపిస్తారు. ఒటర్లను ఆకట్టుకుంటారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసకందామంలో పడింది. అభ్యర్థులే కాదు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతోంది. డబ్బులు కూడా గట్టిగానే ముట్టచెపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎప్పుడో కానీ ఇలాంటి ఎన్నికలను మనం చూడలేం అంటున్నారు…