Off The Record: శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాలిటిక్స్లో చాలా కామన్. వేరువేరు జెండాల కింద పనిచేసినప్పుడు దుమ్మెత్తి పోసుకునే నేతలు ఒకే గూటి కిందకు వచ్చి చిలక పలుకులు పలకడం కొత్తేం కాదు. ఇప్పుడు ఆ జోన్లోకి వచ్చారు.. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాసులు. ప్రస్తుతానికి ఒకే గూట్లో లేకున్నా… ఇద్దరి పొలాల్లో మొలకలొస్తున్నాయట. 2024 ఎన్నికల్లో భీమిలి గడ్డ మీద ప్రత్యర్థులుగా తలపడ్డ ఇద్దరు…
Off The Record: ముతుకుమిల్లి శ్రీభరత్….విశాఖపట్టణం ఎంపీ…!. బలమైన రాజకీయ వారసత్వ పునాది మీద భవిష్యత్ వెతుక్కుంటున్న నేత. గంటా శ్రీనివాసరావు… ఏపీ పాలిటిక్స్లో పెద్దగా పరిచయం అవసరంలేని సీనియర్ పొలిటీషియన్. రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో పార్టీలైతే మారారుగానీ… ఒక్కసారి కూడా ఓడిపోకపోవడం ఈ మాజీ మంత్రి ట్రాక్ రికార్డ్. రాజకీయ పరిణితి, అనుభవంలో ఈ ఇద్దరు నేతలకు అసలు పోలికే వుండదు. కానీ… ఇప్పుడు ఇద్దరూ భీమిలి మీద పట్టుకోసం పోటీపడుతున్నారనే ప్రచారం జోరందుకుంది.…