REDMI A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiomi) తన రెడ్మి ‘A’ సిరీస్లో సరికొత్త 5G ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయండి రంగం సిద్ధం చేసింది. ”రెడ్మి A7 ప్రో 5G’ (REDMI A7 Pro 5G) పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో దీని 4G వెర్షన్ విడుదలవ్వగా.. ఇప్పుడు భారత్ లో…