మహారాష్ట్రలోని థానే జిల్లాలో 2018లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 ఏళ్ల వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
The Supreme Court released the three accused under the benefit of doubt: 2012లో ఢిల్లీలో జరిగిన అత్యాచార కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు సోమవారం విడుదల చేసింది. ఈ ముగ్గురిపై కేసు నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘‘ బెనిఫిట్ ఆఫ్ డౌట్’’ కింద ఈ ముగ్గురిని విడుదల చేసింది. 2019లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య, చిత్ర హింసలు కేసు కింద ముగ్గురికి ట్రయల్ కోర్టు…