Bandi Sanjay : కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు జనం , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, రామడుగు మండలం వెదిర సమీపంలో ఒక చిన్న పొరపాటు కారణంగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర దృశ్యాలను ఆకాశం నుంచి చిత్రీకరించేందుకు ఉత్సాహంగా ఉన్న కొందరు కార్యకర్తలు డ్రోన్ను ఎగరేశారు. అయితే, ఆ డ్రోన్ నియంత్రణ…