Top Maoist Leader Venugopal: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్రవీస్ అధికారికంగా ప్రకటించనుంది. కాసేపట్లో గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాశారు.. 54 ఆయుధాలతో నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..