భారతదేశపు నెంబర్ వన్ కార్ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి తన బాలెనో RS కార్లను రీకాల్ చేస్తోంది. సుజుకి అమ్మిన వాటిలో కొన్ని మరమ్మతులకు గురైనట్లు తయారీదారు గుర్తించారు. మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా తమ కార్లను విక్రయించిన తర్వాత వాటిని రీకాల్ చేశాయి.