మెహుల్ చోక్సీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్ను బెల్జియం అప్పీలేట్ కోర్టు మరోసారి తిరస్కరించింది. కోర్టులో అతని అప్పగింత విచారణకు కొద్దిసేపటి ముందు ఈ పిటిషన్ తిరస్కరించబడిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్ను మరోసారి…