భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిత్రం ‘బాహుబలి’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వచ్చిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకులను సంచలనంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో రాబోతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అందరూ థియేటర్లో ఆ వైడ్ మళ్లీ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొత్తగా చూసేవారికి ఇది ఓ…