ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. డిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయనుంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ‘హార్దిక్ ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఈరోజు ఆడటం లేదు. గత మ్యాచ్ (KKRపై) గెలవడం జట్టులో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. వాంఖెడేతో పోలిస్తే ఇక్కడి పిచ్…