కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘట చోటుచేసుకుంది. చీరలు చోరీ చేసిందనే ఆరోపణలతో .. రోడ్డు మీద 55 ఏళ్ల మహిళపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..రలు దొంగిలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్ళి దారుణంగా కొట్టాడు దుకాణదారుడు. బెంగళూరులోని అవెన్యూ రోడ్డులో మియా సిల్క్ సారీ దుకాణం ఉంది. పండుగ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఆ దుకాణంలో… హడావిడి వాతావరణం నెలకొంది. దాదాపు…