ప్రఖ్యాత బైక్ కంపెనీ జావా భారత్ లో దాని ప్రసిద్ధ మోటార్ సైకిల్ జావా 42 కొత్త ఐవరీ షేడ్ను విడుదల చేసింది. ఈ పాస్టెల్ కలర్ బైక్ సింప్లిసిటీ, క్లాసిక్ స్టైల్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,84,950. ఈ కొత్త బైక్ దేశవ్యాప్తంగా ఉన్న జావా డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ రెట్రో లుకింగ్ బైక్ ఆధునిక ఇంజిన్ను కలిగి ఉంది. లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 294…