కరోనా బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన భారత మహిళలు అక్కడ ఇంగ్లిష్ జట్టుతో మూడు తాళక ఫార్మటు లలో పోటీ పడ్డారు. ఇక అక్కడి నుండి ఇప్పుడు ఆసీస్ వెళ్లిన భారత మహిళలు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఇక అక్కడ వారితో 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… అది కూడా పింక్ టెస్ట్. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో…