Home
Asus Chairman Announcement
Asus Chairman Announcement News
-
Asus: ప్రముఖ మొబైల్ కంపెనీ స్మార్ట్ఫోన్ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన.. ఆ ఫోన్స్ ఇకపై అందుబాటులో ఉండవు
ఓ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఇకపై మొబైల్స్ ఉత్పత్తి చేయబోమని ప్రకటించింది. ఇకపై ఆ ఫోన్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఆ కంపెనీ మరేదో కాదు ఆసుస్. ఆసుస్ చాలా సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో నిలిచింది. ఈ కంపెనీ అనేక వినూత్న స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ROGతో గేమింగ్ స్మార్ట్ఫోన్ మార్కెట్ను పూర్తిగా మార్చివేసింది. జెన్ఫోన్, ROG వంటి ప్రసిద్ధ స్మార్ట్ఫోన్ల తయారీదారు ఆసుస్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. కంపెనీ…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!