Home
Asthma
Asthma News
-
World Asthma Day 2025: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఆస్తమా కావచ్చు.. జాగ్రత్త సుమీ!
World Asthma Day 2025: ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించి ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఇది శ్వాసనాళాల్లో వాపు, సంకోచం వల్ల ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు వరల్డ్ ఆస్తమా డే (World Asthma Day) పాటించబడుతుంది. ఈ సంవత్సరం ఇది మే 6, 2025 న జరుగుతోంది. ఇక ఈ రోజు ముఖ్య ఉద్దేశం,… -
Asthma Remedies: చలికాలంలో ఆస్తమా సమస్య ఎక్కువతుందా? ఇలా చేసి ఉపశమనం పొందండి
Asthma Remedies: ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల శ్వాసనాళంలో కాస్త వాపు వస్తుంది. చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఇంకా ఛాతీ నొప్పి ఆస్తమా ప్రధాన లక్షణాలు. ఆస్తమా సరిగ్గా చికిత్స చేయకపోతే, దాని లక్షణాలు పెరుగుతాయి. ఇకపోతే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని సులభమైన ఆయుర్వేద చర్యలను అనుసరించడం ద్వారా ఆస్తమా… -
Stuffed Toys: పిల్లలకు ఆడుకోవడానికి మంచివే కానీ.. ప్రాణాంతకం కూడా..
Stuffed Toys: ఈ రోజుల్లో దాదాపు అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా కష్టపడి పెంచుతున్నారు. పిల్లలను గాజు బొమ్మల్లా చూసుకుంటారు. పిల్లలు అడిగినన్ని బొమ్మలు కొనిపెడతారు. కానీ.. పిల్లలకు కొన్ని బొమ్మల నుంచి దూరంగా ఉంచాలని, లేదంటే దాని వల్ల పిల్లలు ఆనారోగ్యానికి గురవుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. స్టప్డ్ బొమ్మలు వలన చిన్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు రోజు రోజుకు పెరుతున్నాయని హెచ్చరిస్తున్నారు. దీనిని పిల్లలకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. స్టప్డ్ బొమ్మలు.. ఈ… -
Asthma Patients Diet: ఆస్తమా పేషేంట్స్ ఈ పదార్థాలు అస్సలు తినకూడదు.. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే!
Asthma Patients Does and Donts: వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాలు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఆస్తమా పేషేంట్స్ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్లో చల్లని వాతావరణం, కూల్ పదార్థాలు తినడం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే ఆస్తమా పేషేంట్స్ తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆస్తమా పేషేంట్స్ కొన్ని ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా పేషేంట్స్ ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.… -
కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండండి: రణదీప్ గులేరియా
ఇప్పటికే కరోనాతో ప్రజలు అల్లాలాడిపోతుంటే మరో వైపు కాలుష్యంతో ఇతర సమస్యలు వచ్చిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందన్నారు. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమ స్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కాలుష్యం అధికంగా ఉన్న గాలిలో వైరస్ ఎక్కువ కాలం బతికి ఉంటుం దన్నారు. దీని వల్ల కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను ఆయన హెచ్చరించారు. ప్రజలు కాలుష్యం…
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!