మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్)కి కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రజల నుంచి విరాళాలను స్వీకరించడానికి శరద పవార్ పార్టీకి అనుమతించింది.
లోక్సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది.
లోక్సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకున్న లోక్సభలో విజయం సాధించిన తర్వాత మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర…
లోక్సభ ఎన్నికల్లో పేలవమైన పని తీరుకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఫడ్నవీస్ ఇంటికి సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అతుల్ లిమాయే పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Assembly Elections: హిమాలయ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. అరణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మూడు పార్లమెంట్, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూ వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు.. పొత్తుల్లో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు, 17 లోక్సభ స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగనున్న విషయం విదితమే కాగా.. ఈ రోజు నలుగురు ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది..
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే 8 వేల కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుందని ఎన్నికల కమిషన్ పోల్ ప్యానెల్ ఉన్నతస్థాయి కమిటీకి స్పష్టంగా చెప్పింది.