Ashish Nehra slams Gautam Gambhir: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్లో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ పర్యటనతోనే కోచ్గా తన ప్రయాణాన్ని మొదలెట్టిన గౌతమ్ గంభీర్కు ఈ టూర్ ప్రత్యేకం అని చెప్పాలి. �